జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌

Jun 5 2025 7:52 AM | Updated on Jun 5 2025 7:52 AM

జిల్ల

జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌

వికారాబాద్‌: వానాకాలం సీజన్‌లో పంటల సాగు, విత్తనాల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు ఎరువుల వినియోగం తదితర సందేహాలు తీర్చుకునేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డితో ఈనెల 6న ఉదయం 10నుంచి 11:30 గంటల వరకు ‘ఫోన్‌ ఇన్‌’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైతులు ఆయనతో మాట్లాడి సందేహాలనునివృత్తి చేసుకోవచ్చు.

తేదీ : 06–06–2025

సమయం : ఉదయం 10 నుంచి

11:30 గంటల వరకు

ఫోన్‌ చేయాల్సిన నంబర్లు :

8977755890, 9010299041

జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ 1
1/1

జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement