
జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్ ఇన్
వికారాబాద్: వానాకాలం సీజన్లో పంటల సాగు, విత్తనాల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు ఎరువుల వినియోగం తదితర సందేహాలు తీర్చుకునేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డితో ఈనెల 6న ఉదయం 10నుంచి 11:30 గంటల వరకు ‘ఫోన్ ఇన్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైతులు ఆయనతో మాట్లాడి సందేహాలనునివృత్తి చేసుకోవచ్చు.
తేదీ : 06–06–2025
సమయం : ఉదయం 10 నుంచి
11:30 గంటల వరకు
ఫోన్ చేయాల్సిన నంబర్లు :
8977755890, 9010299041

జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్ ఇన్