ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోయినా.. | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోయినా..

May 29 2025 10:02 AM | Updated on May 29 2025 10:02 AM

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోయినా..

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోయినా..

ఆలయాల కమిటీలను దేవదాయశాఖ ఏర్పాటు చేయకపోయినా కూటమికి చెందిన నాయకులు అనధికారికంగా ఆలయ కమిటీల అధ్యక్షులతో పాటు సభ్యుల పేరిట ఫ్లెక్సీలు, కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, క్యాలెండర్లు వేయించి ప్రచారం చేసుకుంటున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా.. దేవదాయశాఖకు చెందిన ఒక్క అధికారి కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధి ఇచ్చిన సిఫార్సు లేఖతో నియామకాలు చేయించుకుని ఆలయాల నిధులను దుర్వినియోగం చేస్తున్నారు.

సిఫార్సు లేఖతో ఎంపిక చేసిన చైర్మన్‌ పేరిట ఆహ్వాన పత్రిక విడుదల చేస్తున్న ప్రజాప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement