మా బాధలు పట్టించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మా బాధలు పట్టించుకోవాలి

Jun 7 2025 12:24 AM | Updated on Jun 7 2025 12:24 AM

మా బాధలు పట్టించుకోవాలి

మా బాధలు పట్టించుకోవాలి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు జరిగే పేద మహిళలకు ఎంతో ఉపయోగపడుతున్న 102 తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల్లో పనిచేస్తున్న మాకు అతి తక్కువగా జీతం రూ.7,870 ఇస్తున్నారు. జీతాలు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు , మంత్రి నారా లోకేష్‌లకు వినతి పత్రాలు ఇచ్చాం. కలెక్టరేట్‌ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేశాం. ఇంత వరకు కూటమి ప్రభుత్వం తమ బాధలు పట్టించుకోలేదు. – సునీల్‌రెడ్డి, పైలెట్‌, 102 తల్లీ బిడ్డ

ఎక్స్‌ప్రెస్‌ అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement