
మా బాధలు పట్టించుకోవాలి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు జరిగే పేద మహిళలకు ఎంతో ఉపయోగపడుతున్న 102 తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల్లో పనిచేస్తున్న మాకు అతి తక్కువగా జీతం రూ.7,870 ఇస్తున్నారు. జీతాలు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు , మంత్రి నారా లోకేష్లకు వినతి పత్రాలు ఇచ్చాం. కలెక్టరేట్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేశాం. ఇంత వరకు కూటమి ప్రభుత్వం తమ బాధలు పట్టించుకోలేదు. – సునీల్రెడ్డి, పైలెట్, 102 తల్లీ బిడ్డ
ఎక్స్ప్రెస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు