
ఆశీర్వచనాలు.. పలకరింపులు
సిరిసిల్లటౌన్/ముస్తాబాద్(సిరిసిల్ల): కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ ఆదివారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. సిరిసిల్లలోని పార్టీ జిల్లా కార్యాలయంలో యూత్ కార్యకర్త అభినయ్ పుట్టిన రోజు వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. సిరిసిల్ల, ముస్తాబాద్ మండలంలోని పార్టీ నాయకుల ఇళ్లలో జరిగిన వివాహాలకు హాజరై ఆశీర్వదించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, నాయకులు ప్రతాప రామకృష్ణ, దుమాల శ్రీకాంత్, అన్నల్దాస్ వేణు, రాజిరెడ్డి, రాజాసింగ్, సౌల్ల క్రాంతి, మట్ట వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాస్ రావు, సంతోష్రెడ్డి, నరేశ్, మల్లారెడ్డి, ఎదునూరి గోపి, శంకర్, మీస సంజీవ్, సత్తయ్య, శ్రీకాంత్, కృష్ణ, మహేశ్, జనార్దన్, సుధాకర్రెడ్డి, వెంకన్న, సత్యం, రమేశ్రెడ్డి పాల్గొన్నారు.