నీటికుంటలో పడి బాలుడు మృతి | - | Sakshi
Sakshi News home page

నీటికుంటలో పడి బాలుడు మృతి

Jun 4 2025 1:17 AM | Updated on Jun 4 2025 1:17 AM

నీటిక

నీటికుంటలో పడి బాలుడు మృతి

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలోని ఖోయిర్‌పూట్‌ సమితి ఆండ్రాహల్‌ పంచాయతీ కాతామీగడ గ్రామంలో నీటికుంటలో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సంతోష్‌ కావాతి(3) తోటి పిల్లలతో కలిసి నీటికుంట దగ్గర స్నానానికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో ప్రమాదవశాత్తు మునిగిపోవడం జరిగింది. సమీపంలో ఉన్నవారు బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. ముదిలిపోడ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహం అప్పగించనున్నారు.

నీటికుంటలో పడి బాలుడు మృతి 1
1/1

నీటికుంటలో పడి బాలుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement