నేడు పింఛన్ల పంపిణీ
నేడు ‘డయల్ యువర్ సీఎండీ’
పాణ్యం: ఆర్టీసీ బస్సులు అరకొర ఉండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నాయి. బస్టాండ్ల వద్ద గంటల తరబడి వేచి ఉన్నా బస్సులు రావడం లేదు. పాణ్యం ఆర్టీసీ బస్టాండ్లో ఆదివారం ప్రయాణికులు రద్దీ కనిపించింది. కొన్ని ఆర్టీనరీ, ఎక్స్ప్రెస్లు వచ్చినా కాలు పెట్టేందుకు వీలు లేనంతగా నిండిపోయి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రజలు కోరారు.
నేడు పింఛన్ల పంపిణీ


