మతిస్థితిమితం లేని వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

మతిస్థితిమితం లేని వృద్ధురాలి మృతి

Jun 6 2025 6:25 AM | Updated on Jun 6 2025 6:25 AM

మతిస్

మతిస్థితిమితం లేని వృద్ధురాలి మృతి

సత్తుపల్లి: మతిస్థిమితం లేని ఓ వృద్ధురాలు స్థానిక తామరచెరువు వద్ద అటవీ ప్రాంతంలో మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పట్టణంలోని విద్యానగర్‌ రోడ్డుకు చెందిన ఎస్‌కె.ఖాదర్‌బీ(70) మతిస్థిమితం లేకపోవడంతో తామరచెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లి వడదెబ్బతో మృతి చెందింది. దీంతో అటవీశాఖ ఉద్యోగులు ఆమె మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతురాలికి ఒక కుమారుడు ఉండగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మతిస్థితిమితం లేని వృద్ధురాలి మృతి1
1/1

మతిస్థితిమితం లేని వృద్ధురాలి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement