
అవతరణోత్సవం..
అట్టహాసంగా
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం కార్యాలయాల్లో జెండాలు ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదాన్లో నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజు తదితరులు హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో సంక్షేమ, అభివృద్ధిని తెలిపేలా శకటాలను ప్రదర్శించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిపారు.
–సూపర్బజార్
(కొత్తగూడెం)/సింగరేణి
(కొత్తగూడెం)

అవతరణోత్సవం..

అవతరణోత్సవం..