ఈ నెల 29 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తొలుత రెండో రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ దివంగత నేత రాంరెడ్డి వెంకటరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపింది.
హైదరాబాద్: ఈ నెల 29 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తొలుత రెండో రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ దివంగత నేత రాంరెడ్డి వెంకటరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపింది.
అనంతరం సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. ఆ తర్వాత తెలంగాణ బీఏసీ సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. 31 వరకు సమావేశాలు నిర్వహించాలని, రేపు ఎల్లుండి గవర్నర్ ప్రసంగంపై చర్చించనున్నారు. ఈనెల 14న తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ నెల 16, 17, 18, 19 తేదీల్లో బడ్జెట్పై చర్చిస్తారు.