పరిమిత శ్రేణి లాభాలతో కదలాడిన గురువారం నాటి ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్ చివరకు స్వల్ప లాభాలతో గట్టెక్కింది. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీల ధరలు ఎగియడంతో లోహ షేర్లు లాభపడ్డాయి. అయితే ముడి చమురు ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరడంతో చమురు షేర్లు కుదేలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 96 పాయింట్లు లాభపడి 34,427 పాయింట్ల వద్ద, నిఫ్టీ 39 పాయింట్లు లాభపడి 10,565 పాయింట్ల వద్ద ముగిశాయి.
టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి కొన్ని కీలక కంపెనీలు ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఆశావహంగా ఉండటం సానుకూల ప్రభావం చూపించిందని విశ్లేషకులు పేర్కొన్నారు. టీసీఎస్ మంచి ఫలితాలను వెల్లడిస్తుందనే అంచనాలు, డాలర్తో రూపాయి మారకం ఏడు నెలల కనిష్టానికి పడిపోవడంతో ఐటీ షేర్లు లాభపడ్డాయి. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ కొనుగోళ్ల జోరుతో ఇంట్రాడేలో 147 పాయింట్ల లాభంతో 34,479 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది.
లోహ షేర్లు జిగేల్..
అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీల ధరలు ఎగియడంతో లోహ షేర్లు లాభపడ్డాయి. అల్యూమినియమ్ ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరడంతో నాల్కో, హిందాల్కో, వేదాంత, సెయిల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్, హిందుస్తాన్ జింక్, టాటా స్టీల్, ఎన్ఎమ్డీసీ, హిందుస్తాన్ కాపర్, ఎమ్ఓఐఎల్ 2–12 శాతం రేంజ్లో ఎగిశాయి. కాగా మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని) షేర్ మరో 10 శాతం ఎగసి, రూ.169 వద్ద ముగిసింది. ఇటీవల చెన్నైలో జరిగిన డిఫెక్స్పోలో రెండు ఒప్పందాలు కుదుర్చుకున్నామని బుధవారం మిధాని వెల్లడించింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ 82 శాతం ఎగసింది.
స్వల్ప లాభాలతో సరి
Published Fri, Apr 20 2018 12:22 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement