
ఉపాధి..శిక్షణ మారుమూల పల్లెల్లోని మహిళలు కూడా సెట్విన్
తొలకరి.. సాగుకు వేళాయే మరి!
తొలకరి చినుకులు పలకరించడంతో సంగారెడ్డి జిల్లాలో రైతన్నలు సాగు పనులకు శ్రీకారం చుట్టారు. పత్తి కట్టె , జొన్న కట్టె ఏరివేసి కాల్చివేస్తున్నారు. భూమికి బలం కోసం పశువుల ఎరువును చల్లుతున్నారు. ట్రాక్టర్తో గీతలు కొట్టి పెద్ద వర్షం పడగానే విత్తనాలు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎడ్లతో దుక్కులు దున్నుతూ పొలం వదులు చేస్తుండగా ‘సాక్షి’ ఇలా క్లిక్ మనిపించింది. సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి