
పల్నాడు
మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 512.20 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడి కాలువ కు 5,292 క్యూసెక్కులు విడుదలవుతోంది.
శివాలయానికి బారికేడ్లు విరాళం
పెదకాకాని: పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం ఇర్లపాడుకి చెందిన ఆరుమళ్ల వెంకటరావు, అనూష దంపతులు 25 బారికేడ్లను శివాలయానికి సోమవారం అందజేశారు.
గుట్టలు తొలగించేది ఎప్పుడో!
తెనాలిఅర్బన్: పట్టణంలోని తూర్పు కాల్వలో ఉన్న వ్యర్థాలను ఇరిగేషన్ అధికారులు పక్కన రోడ్డుపై వేశారు. ఇలా జరిగి 10 రోజులు దాటుతున్నా తొలగించలేదు.
I

పల్నాడు

పల్నాడు

పల్నాడు