పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Jun 3 2025 5:29 AM | Updated on Jun 3 2025 5:29 AM

పల్నా

పల్నాడు

మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్‌ శ్రీ 2025

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌:నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం సోమవారం 512.20 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడి కాలువ కు 5,292 క్యూసెక్కులు విడుదలవుతోంది.

శివాలయానికి బారికేడ్లు విరాళం

పెదకాకాని: పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం ఇర్లపాడుకి చెందిన ఆరుమళ్ల వెంకటరావు, అనూష దంపతులు 25 బారికేడ్లను శివాలయానికి సోమవారం అందజేశారు.

గుట్టలు తొలగించేది ఎప్పుడో!

తెనాలిఅర్బన్‌: పట్టణంలోని తూర్పు కాల్వలో ఉన్న వ్యర్థాలను ఇరిగేషన్‌ అధికారులు పక్కన రోడ్డుపై వేశారు. ఇలా జరిగి 10 రోజులు దాటుతున్నా తొలగించలేదు.

I

పల్నాడు1
1/3

పల్నాడు

పల్నాడు2
2/3

పల్నాడు

పల్నాడు3
3/3

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement