మన్యంకొండ వెళ్తున్నాం.. | - | Sakshi
Sakshi News home page

మన్యంకొండ వెళ్తున్నాం..

Jul 5 2025 6:00 AM | Updated on Jul 5 2025 6:00 AM

మన్యం

మన్యంకొండ వెళ్తున్నాం..

నేను నా భార్యాపిల్లలతో కలిసి మన్యంకొండ వేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు రాయచూర్‌ డెమోకు వచ్చాం. 6.50 గంటల నుంచి ఇక్కడే నిలిపివేశారు. రాత్రికి ఎప్పుడు వెళ్తుందో తెలియని పరిస్థితి. నా పిల్లలు నేను ఏమి తినాలో ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఏమీ దొరకడం లేదు.

– నర్సింహ, గద్వాల

తినడానికి ఏమీ లేవు..

మదనాపురం– వనపర్తిలో రైల్వేస్టేషన్లో ట్రైన్‌ ఎక్కి గద్వాల వెళ్లాలన్న ఆలోచనతో ఇక్కడికి చేరుకున్నాను. ఇప్పటికే రెండు రైళ్లను నిలిపివేశారు. ఏం జరిగిందో ఎవరూ చెప్పడం లేదు. నేను గద్వాల వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. రాత్రికి తినడానికి కూడా ఏమీ లేవు. – విజయ్‌, మహబూబ్‌నగర్‌

మన్యంకొండ వెళ్తున్నాం.. 
1
1/1

మన్యంకొండ వెళ్తున్నాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement