బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలి | - | Sakshi
Sakshi News home page

బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలి

Jun 9 2025 1:00 AM | Updated on Jun 9 2025 1:00 AM

బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలి

బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలి

దండేపల్లి: బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి పురుషోత్తంనా యక్‌ అన్నారు. దండేపల్లి మండలంలోని కొర్వి చెల్మలో ఆదివారం నిర్వహించిన బడిబాట కా ర్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ సర్కారు పాఠశాలల్లో చది వే విద్యార్థులకు ప్రభుత్వం అందించే బెనిఫి ట్స్‌, సాధిస్తున్న ఫలితాలను తల్లిదండ్రులకు వి వరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్యా డీఆర్పీ ప్రకాశం, ఉ పాధ్యాయులు జనార్దన్‌, సుధాకర్‌, రవి, భూమన్న, శ్రీనివాస్‌, విజయ్‌చందర్‌, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం పద్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement