
పోలీసులకు సేవా పతకాలు
కరీంనగర్క్రైం: తెలంగాణ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా ప్రభుత్వం విధుల్లో ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసులకు ఆదివారం సేవా పతకాలు ప్రకటించింది. కరీంనగర్ ఎస్బీ ఎస్సై ఎన్.శ్రీనివాస్, ట్రాఫిక్ ఏఎస్సైలు డి.శ్రీ నివాస్, సీహెచ్.రాజన్న, టూ టౌన్ ఏఎస్సై ఎన్.భాస్కరాచారి, కరీంనగర్ రూరల్ ఏఎస్సై సయ్యద్ అమ్జద్, చిగురుమామిడి ఏఎస్సై వి. తిరుపతి, వీణవంక ఏఎస్సై పి.రవి, సీఏఆర్ ఏఆర్ఎస్సై ఎండీ. అబ్దుల్ ఖుద్దూస్, కరీంనగర్ టూటౌన్ హెడ్కానిస్టేబుల్ వి.రాజయ్య, టా స్క్ఫోర్స్ హెడ్కానిస్టేబుల్ బి.విజయసాగర్, పీ టీసీ ఎస్సై ఎం.డీ.నసీమొద్దీన్లకు ఉత్తమసేవా పతకాలు ప్రకటించారు. పీసీఆర్ ఎస్సై జి.రామిరెడ్డి, ఆర్.రవీందర్, మొయిద్అలీ, ఎం.కంఠయ్య, కె.రామచంద్రారెడ్డి, ఎండీ.ఖదీర్, సీ హెచ్.శ్రీనివాస్, ఎం.డీ.ఇక్బాల్, ఏ.శంకరయ్య, ఎం.సుధాకర్, ఎం.యాదగిరి, ఎం.డీ.నజీమొద్దీన్, పి.లక్ష్మీనారాయణ, పి.రాజిరెడ్డి, ఎం.సత్తయ్య, ఎం.రాయిబోస్, పి.రాంప్రసాద్, ఎండీ.భాషు,ఎం.శ్రీనివాసాచారి,ఎం.డీ.కజ్రాపాషా,ఎ.రవీందర్, ఏ.రేణుకానందం, డి.మల్లేశం, వి.బాలరాజు, వి.మల్లారెడ్డి, కె.కరుణాకర్, పి.శ్రీనివాస్, ఎం.డీ.బగ్దాద్, బి.గౌరయ్య, ఆర్.మొగులయ్య, ఎన్.సంపత్, సయ్యద్ గయాజుద్దీన్, ఈ.వేణు, డి.రవీందర్, ఎం.స్వామిరావు, పీటీసీలో పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్, టీజీఎస్పీ విభాగంలో పి.రమేశ్, ఆర్.జాకబ్, సీఐడీ విభాగానికి చెందిన జె.నరేశ్, మండిలాల్కు ఉత్తమ సేవాపతకాల ప్రకటించారు.

పోలీసులకు సేవా పతకాలు

పోలీసులకు సేవా పతకాలు