వృద్ధులకూ తప్పని పరేషన్‌ | - | Sakshi
Sakshi News home page

వృద్ధులకూ తప్పని పరేషన్‌

Jun 6 2025 6:27 AM | Updated on Jun 6 2025 6:27 AM

వృద్ధులకూ తప్పని పరేషన్‌

వృద్ధులకూ తప్పని పరేషన్‌

యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా
కొయ్యలగూడెం మండలంలోని పలు ప్రాంతాలు మట్టి అక్రమార్కులకు అడ్డాగా మారాయి. రాత్రి వేళల్లో సాగునీటి చెరువుల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. 10లో u

కుక్కునూరు: కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహనాలను రద్దు చేయడంతో వృద్ధులు రేష న్‌ కోసం పాట్లు పడుతున్నారు. 65 ఏళ్లు దాటి న వారికి ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు అందిస్తామన్న ప్రభుత్వ పెద్దల మాట నీటిమూట లుగా మారాయి. మండలంలో పలువురు రేషన్‌ డీలర్లు వృద్ధుల ఇళ్లకు వెళ్లి బయోమెట్రిక్‌ లో వేలిముద్రలు తీసుకోని చౌక డిపోకు వ చ్చి సరుకులు తీసుకువెళ్లాలని చెప్పినట్టు తెలిసింది. దీంతో వృద్ధులు మండుటెండలో రేషన్‌ కోసం డిపోలకు వెళుతున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే తమకు ఈ కష్టాలు ఉండేవి కావని గురువారం కుక్కునూరులో బియ్యం మూటలతో వెళుతున్న వృద్ధులు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement