ఢిల్లీ ఎయిమ్స్‌లో జాన్వికి సీటు | - | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఎయిమ్స్‌లో జాన్వికి సీటు

Jul 6 2025 6:41 AM | Updated on Jul 6 2025 6:41 AM

ఢిల్లీ ఎయిమ్స్‌లో జాన్వికి సీటు

ఢిల్లీ ఎయిమ్స్‌లో జాన్వికి సీటు

చాగల్లు: గ్రామానికి చెందిన గారపాటి జాన్వి పద్మజ చౌదరి ఢిల్లీలోని ఏఐఐఎంఎస్‌ (ఎయిమ్స్‌)లో సీటు సాధించింది. ఎయిమ్స్‌ పీజీ ప్రవేశ పరీక్షల్లో ఆమె ఆలిండియా 163వ ర్యాంకు సాధించి ఈ ఘనత సాధించింది. ఆమె వైజాగ్‌ ఆంధ్ర మెడికల్‌ కళాశాల (కేజీహెచ్‌)లో ఎంబీబీఎస్‌ చేసిన ఆమె ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యుత్తమ ప్రతిభ చూపింది. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి తల్లిదండ్రులు గారపాటి శ్రీనివాసరావు, నాగలక్ష్మి దంపంపతుల ప్రోత్సాహంతో ఈ సీటు సాధించడంపై బంధువులు, శ్రేయోభిలాషులు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement