నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | Stock Market Update January 13th 2025 | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Jan 13 2025 9:40 AM | Updated on Jan 13 2025 9:40 AM

Stock Market Update January 13th 2025

దేశీయ స్టాక్ మార్కెట్లో సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 631.88 పాయింట్లు లేదా 0.82 శాతం నష్టంతో 76,747.02 వద్ద, నిఫ్టీ 206.50 పాయింట్లు లేదా 0.88 శాతం నష్టంతో 23,225.00 వద్ద కొనసాగుతున్నాయి.

ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS), బ్రిటానియా ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అపోలో హాస్పిటల్, SBI లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ, ట్రెంట్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement