
మాట తప్పిన చంద్రబాబు
అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు పెద్ద పీట వేస్తామని, బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.15 వేలు వేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి మాట తప్పారు. అధికారంలోకి వచ్చి సంవత్సర కాలమ వుతున్నా ‘తల్లికి వందనం’ అమలు చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన ‘అమ్మ ఒడి’ పథకాన్ని చంద్ర బాబు ‘తల్లికి వందనం’గా పేరు మార్చి ఓట్లను దండుకున్నారు. ఇదిగో.. అదిగో అంటూ ఎన్నికల వరకు నెట్టుకొచ్చే ధోరణిలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లుంది.
– పావని, పాలచెర్ల, రాప్తాడు మండలం