24న రాష్ట్రానికి అమిత్‌షా | Sakshi
Sakshi News home page

24న రాష్ట్రానికి అమిత్‌షా

Published Thu, Aug 22 2019 3:44 AM

Amit Shah To Visit Telangana On August 24 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర హోంమంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఈ నెల 24న రాష్ట్రానికి రానున్నారు. 24న ఉదయం హైదరాబాద్‌లో పోలీస్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రానికి వస్తున్నందున రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రావాలని బీజేపీ నేతలు అమిత్‌ షాను కోరుతున్నారు.  

Advertisement
Advertisement