రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Raksha Bandhan Greetings | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు: వైఎస్‌ జగన్‌

Aug 15 2019 11:20 AM | Updated on Aug 15 2019 2:09 PM

YS Jagan Mohan Reddy Raksha Bandhan Greetings - Sakshi

సాక్షి, అమరావతి: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువుల మధ్య ఉన్న ప్రేమానురాగాలకు, జీవితాంతం ఒకరికొకరం తోడుగా ఉంటామనే హామీకి రక్షాబంధన్‌ ప్రతీకగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా రాఖీ పండుగ జరుపుకోవాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement