పశ్చిమగోదావరి జిల్లాలోని సత్యనారాయణపురం వద్ద 16వ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని సత్యనారాయణపురం వద్ద 16వ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.