యాగశాల పూజలకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

యాగశాల పూజలకు శ్రీకారం

Jul 2 2025 5:37 AM | Updated on Jul 2 2025 5:37 AM

యాగశాల పూజలకు శ్రీకారం

యాగశాల పూజలకు శ్రీకారం

సాక్షి, చైన్నె : తిరుచెందూరులో కుంభాభిషేకానికి సంబంధించిన యాగశాల పూజలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పవిత్ర జలాలను ఏనుగుపై ఉంచి ఊరేగించారు. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఈనెల 7వ తేదీన మహాకుంభాభిషేక వేడుక జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల కోసం యాగశాల పూజలకు శ్రీకారం చుట్టారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సముద్ర తీరంలో ఉన్న బావి నుంచి పవిత్ర జలాలను సేకరించారు. అక్కడి నుంచి ఏనుగుపై ఊరేగింపుగా యాగశాలకు తీసుకొచ్చి, యాగాది పూజలకు శ్రీకారం చుట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement