చౌటుప్పల్ : సీపీఎం భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్ ఈనెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నారని, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలేని కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు కోరారు. చౌటుప్పల్ పట్టణంలోని రంగారెడ్డి స్మారక భవనంలో ఆదివారం జరిగిన సీపీఎం మండల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బడుగు, బలహీనవర్గాల కోసం నిరంతర పోరాటాలు నిర్వహించే కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉండాలన్నారు. కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉన్న సమయంలో పేదలకు ఉపయోగపడే ఎన్నో చట్టాలను తయారు చేశారని గుర్తుచేశారు. డబ్బు సంచులతో వచ్చే పార్టీలను తరిమికొట్టాలన్నారు. సమావేశంలో నాయకులు పైళ్ల ఆశయ్య, దోనూరి నర్సిరెడ్డి, బూర్గు కృష్ణారెడ్డి, గంగదేవి సైదులు, కిష్టయ్య, సంజీవరెడ్డి, మోహన్, మధుకృష్ణ, వెంకటేశంం, బాలయ్య, శ్రీశైలం, అంజయ్య, జనార్దన్, శ్రీనివాస్రెడ్డి, పాల్గొన్నారు.
19న సీపీఎం అభ్యర్థి నామినేషన్
Published Mon, Apr 15 2024 1:50 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement