అవతరణ దినోత్సవానికి ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

అవతరణ దినోత్సవానికి ముస్తాబు

Jun 2 2025 12:43 AM | Updated on Jun 2 2025 12:43 AM

అవతరణ దినోత్సవానికి ముస్తాబు

అవతరణ దినోత్సవానికి ముస్తాబు

గద్వాల: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కలెక్టరేట్‌ ముస్తాబైంది. అలాగే జిల్లాకేంద్రంలోని ముఖ్య కూడళ్లను విద్యుద్దీపాలతో అలంకరించారు. దీంతోపాటు జిల్లా కేంద్రంలో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలను లైట్లతో అలంకరించారు. ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ భవనంపై ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి.. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమానికి కలెక్టర్‌ బీఎం సంతోష్‌, అదనపు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు హాజరుకానున్నారు.

విద్యుద్దీపాల వెలుతురులో కలెక్టరేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement