కేటీదొడ్డి: కర్ణాటక సరిహద్దుతో పాటు ఇతర ప్రాంతాల చెక్పోస్టుల వద్ద నిఘా పటిష్టం చేయాలని, ఖచ్చితంగా తనిఖీల సమయంలో వీడియో రికార్డు చేయాలని గద్వాల జిల్లా ఎన్నికల పోలీస్ పరిశీలకుడు హిమాచల్ప్రదేష్ డీఐజీ అనుపమ్ శర్మ ఆదేశించారు. శనివారం మండలంలోని నందిన్నె చెక్పొస్టును ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. సరిహద్దు పోలీసులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని, నగదు, మద్యం, పై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కర్ణాటక నుంచి వచ్చే వాహనాల తనిఖీపై ఆరా తీశారు. పట్టుబడిన నగదును ఎప్పటికప్పుడు గ్రీవెన్స్ కమిటీకి అప్పగించాలని అలాగే ఎకై ్సజ్ పోలీసుల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ఎఎస్టీం హెడ్ కానిస్టేబుల్ పరమేష్, ఎకై ్సజ్ కానిస్టేబుల్ రాములు, ప్రేమ్కుమార్, రంజిత్, ఐటీబీపీ టీం సభ్యులు తదితరులు ఉన్నారు.
చెక్పోస్టుల వద్ద నిఘా పటిష్టం
Published Sun, Nov 12 2023 1:26 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement