సోమవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2024 | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2024

Published Mon, Mar 25 2024 1:55 AM

అడుగంటిన వెంకటాద్రి కుంట - Sakshi

బోరులో నీరు అడుగంటిపోయి..

ఎండిపోతున్న పొలంలో నిలబడి ఉన్న రైతు పేరు నిమ్మల కుమారస్వామి. ఇతనిది రేగొండ మండలం తిరుమలగిరి గ్రామం. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది యాసంగికి కూడా నాలుగు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వరిపంట సాగు చేశాడు. బోరులో నీరు అడుగంటిపోయి అంతంత మాత్రంగానే వస్తుండగా ఒక ఎకరానికి మాత్రమే సరిపోతుంది. గతంలో సమీపంలోని వెంకటాద్రి కుంట నుంచి కాలువ ద్వారా పంటకు నీరు అందించేది. కాగా ఆ కుంట సైతం ఈ ఏడాది ఎండిపోయింది. దీంతో మూడెకరాలు నెర్రెలు బారి, పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నిమ్మల కుమారస్వామి, తిరుమలగిరి

న్యూస్‌రీల్‌

1/2

2/2

Advertisement
Advertisement