
ఐఐటీలో సీటే లక్ష్యం
మా స్వస్థలం నరసరావుపేట. నాన్న శ్రీనివాసరావు, అమ్మ మాధవి జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్లో సాధించిన 340వ ర్యాంకు ఆధారంగా ఖరగ్పూర్, ఢిల్లీ ఐఐటీల్లో సీఎస్ఈలో చదవాలనే లక్ష్యంతో ఉన్నాను.
– కల్లూరి శ్రీ రాఘవ, 46వ ర్యాంకు, ఇంజినీరింగ్
వైద్య వృత్తి చేపడతాను
మా స్వస్థలం విద్యానగర్. నాన్న డాక్టర్ ఉమా శంకర్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్, అమ్మ స్వతంత్ర పెథాలజిస్ట్గా లలితా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. నీట్కు సన్నద్ధం కావడంలో అధ్యాపకుల సూచనలతో పాటు తెలుగు అకాడమీ పుస్తకాలు దోహదం చేశాయి. నీట్ ర్యాంకు ఆధారంగా అమ్మానాన్న బాటలో వైద్యవృత్తిని చేపట్టాలనే లక్ష్యంతో ఉన్నాను. – ఉమా శంకర్ తారిక శ్రీ,
28వ ర్యాంకు, అగ్రికల్చర్, ఫార్మసీ

ఐఐటీలో సీటే లక్ష్యం