
వెల్లువెత్తిన నిరసన
వెన్నుపోటుపై
పట్నంబజారు: వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమాల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం బుధవారం జరిగింది. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్ హాజరయ్యారు. కార్యక్రమంలో నేతలు నిమ్మకాయల రాజనారాయణ, ఈమని రాఘవరెడ్డి, కొత్తా చిన్నపరెడ్డి, నందేటి రాజేష్, సీడీ భగవాన్, కొరిటిపాటి ప్రేమ్కుమార్, వాసిమళ్ళ విజయ్, మామిడి రాము, పార్టీ నేతలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో అధికారికి నాయకులు వినతిపత్రం అందించారు.

వెల్లువెత్తిన నిరసన