ప్రతి హామీ నెరవేర్చింది జగన్‌ ఒక్కరే.. | - | Sakshi
Sakshi News home page

ప్రతి హామీ నెరవేర్చింది జగన్‌ ఒక్కరే..

Jun 8 2025 12:11 AM | Updated on Jun 8 2025 12:11 AM

ప్రతి

ప్రతి హామీ నెరవేర్చింది జగన్‌ ఒక్కరే..

మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే దక్కుతుంది. దేశంలో మరే నేతా మేనిఫెస్టోను వంద శాతం అమలు చేయలేదు. నవరత్నాలే కాకుండా మరెన్నో సంక్షేమ పథకాలను జగన్‌ అమలు చేసి చూపించారు.

– జానా గణేష్‌,

బండారులంక,

అమలాపురం

మేనిఫెస్టో అమలు చేయాల్సిందే..

రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో విడుదల చేసే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చాలి. అప్పుడే రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం పెరుగుతుంది. ప్రజల్లో నమ్మకం కలుగుతోంది. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పథకాలు అమలు చేయాలి.

– ఎన్‌వీ లక్ష్మీదేవి, సూర్యారావుపేట,

ఆలమూరు మండలం

ప్రతి హామీ నెరవేర్చింది జగన్‌ ఒక్కరే.. 
1
1/2

ప్రతి హామీ నెరవేర్చింది జగన్‌ ఒక్కరే..

ప్రతి హామీ నెరవేర్చింది జగన్‌ ఒక్కరే.. 
2
2/2

ప్రతి హామీ నెరవేర్చింది జగన్‌ ఒక్కరే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement