ఎన్టీపీసీ పార్కులో అగ్నిప్రమాదం | fire accident in ntpc park | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీ పార్కులో అగ్నిప్రమాదం

Apr 4 2015 4:15 PM | Updated on Sep 5 2018 9:45 PM

కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలోని జ్యోతినగర్‌లో ఉన్న ఎన్టీపీసీ పార్కులో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది.

రామగుండం: కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలోని జ్యోతినగర్‌ ఎన్టీపీసీ పార్కులో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది.

వివరాల ప్రకారం. ..జ్యోతినగర్‌లోని ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్‌లో ఉన్న పార్కులో అగ్నిప్రమాదం జరిగింది. ఎండవేడి ఎక్కువగా ఉండి, పార్కులో ఎండుగడ్డి ఎక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. కాగా ఈ సమయంలో పార్కులో జనసంచారం లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. విషయం తెలిసిన ఎన్టీపీసీ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement