న్యూఢిల్లీ: నరేంద్ర మోడీకి హాని తలపెట్టే ఉద్దేశంతో ఉగ్రవాదులు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చేధించింది. ఇదే లక్ష్యంతో గతేడాది అక్టోబర్ 27న బీహార్లోని పాట్నాలో మోడీ పాల్గొన్న సభా మైదానం వద్ద పేలుళ్లకు పాల్పడిన కేసులో నలుగురు ఉగ్రవాదులను బుధవారం అరెస్ట్ చేశారు. వీరిలో హైదర్అలీ అలియాస్ బ్లాక్ బ్యూటీ, ముజీబుల్లా, నుమన్ అన్సారీ, మరో నిందితుడు (జువెనిల్) ఉన్నారు. వీరు సిమి సభ్యులని, ఇండియన్ ముజాహిదీన థతోనూ అనుబంధం ఉందని ఎన్ఐఏ డెరైక్టర్ జనరల్ శరద్కుమార్ తెలిపారు. మోడీకి హానిచేసే ఉద్దేశంతో వీరు కుట్రపన్నారని, పాట్నా పేలుళ్లలో పాల్గొన్నారన్నారు. మోడీ ర్యాలీల వద్ద రెక్కీ నిర్వహించారని యూపీతోపాటు పాట్నాలో వీరు సన్నాహాలు చేసినట్లు తెలిపారు.
పాట్నా పేలుళ్ల కేసులో నలుగురి అరెస్ట్
Published Thu, May 22 2014 1:46 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement