* 133 పరుగులతో బెంగాల్ ఘన విజయం
* దిండా, ఓజా బౌలింగ్ మెరుపులు
* రంజీ ట్రోఫీ
నాడియా: ఒడిషా లక్ష్యం 171 పరుగులు... చేతిలో 10 వికెట్లు... ఇంకా రెండున్నర రోజుల ఆట మిగిలి ఉంది.... ఇక ఒడిషా గెలుపు లాంఛనమే అనుకుంటున్న దశలో... బెంగాల్ బౌలర్లు సంచలన ప్రదర్శనతో చెలరేగిపోయారు. పేసర్ అశోక్ దిండా (7/19) నిప్పులు చెరిగే బౌలింగ్కు ప్రజ్ఞాన్ ఓజా (3/14) స్పిన్ మ్యాజిక్ తోడవడంతో ఒడిషా రెండో ఇన్నింగ్స్లో 37 పరుగులకే ఆలౌటైంది.
దీంతో రంజీ ట్రోఫీ గ్రూప్-ఎలో మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్లో బెంగాల్ 133 పరుగుల తేడాతో ఒడిషాపై ఘన విజయం సాధించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమం లో ఒడిషా రెండో ఇన్నింగ్స్లో 19.2 ఓవర్లలో 37 పరుగులకు ఆలౌటైంది. రంజీల్లో నమోదైన అత్యల్ప స్కోర్లలో ఇది కూడా ఒకటి. అంతకుముందు 23/0 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన బెంగాల్ రెండో ఇన్నింగ్స్లో 55.2 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది.
పిచ్పై ఓసీఏ ఫిర్యాదు
ఒకటిన్నర రోజులోనే మ్యాచ్ ముగియడంతో పిచ్పై బీసీసీఐకి అధికారికంగా ఫిర్యాదు చేస్తున్నట్లు ఒడిషా క్రికెట్ సంఘం (ఓసీఏ) వెల్లడించింది. ఫస్ట్క్లాస్ మ్యాచ్లకు ఇలాంటి వికెట్లను రూపొందిస్తారా? అంటూ ఓసీఏ కార్యదర్శి అసిర్బాద్ బెహ్రా ధ్వజమెత్తారు. ‘పిచ్ మమ్మల్ని చాలా నిరాశకు గురి చేసింది. ఇప్పటికే మ్యాచ్ రిఫరీ దగ్గర ఫిర్యాదు చేశాం. దీన్ని బోర్డు గ్రౌండ్స్ కమిటీ చైర్మన్ దల్జీత్ సింగ్కు పంపిస్తాం’ అని బెహ్రా వ్యాఖ్యానించారు.
ఒడిషా 37 ఆలౌట్
Published Wed, Nov 25 2015 1:29 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement