15న వైఎస్ జగన్ పుష్కర స్నానం | YS Jagan Mohan Reddy Bathe in godavari pushkaralu | Sakshi
Sakshi News home page

15న వైఎస్ జగన్ పుష్కర స్నానం

Jul 12 2015 10:06 AM | Updated on Aug 1 2018 5:04 PM

15న వైఎస్ జగన్ పుష్కర స్నానం - Sakshi

15న వైఎస్ జగన్ పుష్కర స్నానం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లనున్నారు.

సాక్షి, రాజమండ్రి :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న తూర్పు గోదావరి జిల్లాకు విచ్చేయనున్నారు. జిల్లా లోని రాజమండ్రికి వైఎస్ జగన్ రానున్నారని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ శనివారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. ఆ రోజు జగన్ గోదావరిలో పుష్కర స్నానం ఆచరించనున్నారని వివరించారు. కాగా, ఈ నెల 14 నుంచి 25 వ తేదీ వరకూ గోదావరి పుష్కరాలు జరగనున్న విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement