వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కర్రలతో దాడి | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కర్రలతో దాడి

Published Wed, Aug 24 2016 9:25 PM

tdp activists attacks on YSRCP activists

సింహాద్రిపురం: వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. సింహాద్రిపురం మండలం సుంకేశులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ కార్యకర్తలు కర్రలతో విచక్షణా రహితంగా దాడిచేశారు. ఈ ఘటనలో నలుగురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పులివెందుల ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement