మహిళలకు గతంలో ఎవ్వరూ ఇవ్వనంత రాజకీయ ప్రాధాన్యం సీఎం వైయస్ జగన్ ఇచ్చారు. 50 శాతం కన్నా అధికంగా మహిళలకు పదవులు ఇచ్చారు. ఇన్ని పదవులు ఇచ్చిన నేత దేశంలో వేరొకరు లేరు. జగనన్న దళిత మహిళను హోమ్ మంత్రిని చేశారు -ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి.
Sep 27 2023 4:15 PM | Updated on Mar 21 2024 8:08 PM
మహిళలకు గతంలో ఎవ్వరూ ఇవ్వనంత రాజకీయ ప్రాధాన్యం సీఎం వైయస్ జగన్ ఇచ్చారు. 50 శాతం కన్నా అధికంగా మహిళలకు పదవులు ఇచ్చారు. ఇన్ని పదవులు ఇచ్చిన నేత దేశంలో వేరొకరు లేరు. జగనన్న దళిత మహిళను హోమ్ మంత్రిని చేశారు -ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి.