
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరణాలు
కన్నుమూస్తే మరణం
ఉమ్మడి ఆదిలాబాద్లో నిర్మల్ జిల్లాలో మరణాలు అధికంగా నమోదవుతుండగా, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ సంఖ్య తక్కువగా ఉంది. మహిళల కంటే మగవారి మరణాలే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వివరాల ప్రకారం 10,455మంది పురుషులు చనిపోతే, సీ్త్రలు 7,832 మంది మరణించారు.
జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం
పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం
ఆదిలాబాద్ 1,367 1,206 890 842 2,257 2,048 4,305
నిర్మల్ 2,400 1,850 1,356 1,054 3,756 2,904 6,660
మంచిర్యాల 653 574 1,636 1,003 2,289 1,577 3,866
కు.ఆసిఫాబాద్ 1,890 1,172 263 131 2,153 1,303 3,456