ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరణాలు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరణాలు

May 14 2025 2:11 AM | Updated on May 14 2025 2:11 AM

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరణాలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరణాలు

కన్నుమూస్తే మరణం

ఉమ్మడి ఆదిలాబాద్‌లో నిర్మల్‌ జిల్లాలో మరణాలు అధికంగా నమోదవుతుండగా, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఈ సంఖ్య తక్కువగా ఉంది. మహిళల కంటే మగవారి మరణాలే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వివరాల ప్రకారం 10,455మంది పురుషులు చనిపోతే, సీ్త్రలు 7,832 మంది మరణించారు.

జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం

పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం

ఆదిలాబాద్‌ 1,367 1,206 890 842 2,257 2,048 4,305

నిర్మల్‌ 2,400 1,850 1,356 1,054 3,756 2,904 6,660

మంచిర్యాల 653 574 1,636 1,003 2,289 1,577 3,866

కు.ఆసిఫాబాద్‌ 1,890 1,172 263 131 2,153 1,303 3,456

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement