విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ

Jun 6 2025 6:29 AM | Updated on Jun 6 2025 6:29 AM

విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ

విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ

విద్యార్థులకు మెరుగైన విద్యాబుద్ధులు అందించాలనే లక్ష్యంలో 2022–23 విద్యాసంవత్సరంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 22 వేలు విలువచేసే ట్యాబ్‌లు, దానిలో రూ. 15 వేల విలువ చేసే బైజూస్‌ కంటైన్‌ను నిక్షిప్తం చేసి పంపిణీ చేశారు. గరిష్టంగా ఒక్కో ట్యాబ్‌కు రూ. 37 వేలు ఖర్చుచేసి పేద విద్యార్థులకు అందించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ట్యాబ్‌లను అందించకపోగా.. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్‌ (ఐఎఫ్‌పీ) విద్యాబోధన విధానాన్ని అటకెక్కించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement