రాంచీ: భారత్తో ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరుగుతున్న చివరి మ్యాచ్లో శ్రీలంక 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక.. మాథ్యూస్ (116 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 139 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో పూర్తి ఓవర్లలో8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. మాథ్యూస్ సెంచరీతో పాటు తిరుమన్నె (52) హాఫ్ సెంచరీతో రాణించి జట్టును ఆదుకున్నారు.
కాగా లంక ఆరంభంలో కష్టాల్లోపడింది. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాట్స్మెన్ డిక్వెల్లా (4), దిల్షాన్ (35), చాందిమల్ (5), మహేల (32) తక్కువ పరుగులకే అవుటయ్యారు. ఈ సమయంలో మాథ్యూస్, తిరుమన్నె ఐదో వికెట్కు 128 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి లంకను ఆదుకున్నారు. తిరుమన్నె అవుటయినా మాథ్యూస్ అదే జోరు కొనసాగించాడు. భారత బౌలర్లు కులకర్ణి మూడు, అక్షర్ పటేల్, అశ్విన్ రెండేసి వికెట్లు తీశారు.
ఐదో వన్డే: భారత్ లక్ష్యం 287
Published Sun, Nov 16 2014 4:53 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
సాక్షి ఆఫీస్లో టీ20 ట్రోఫీ.. పీయూష్ చావ్లా సందడి (ఫొటోలు)
ఆప్ను అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది: సీఎం కేజ్రీవాల్
విచ్చలవిడిగా సైబర్ క్రైమ్స్
రాష్ట్రపతి భవనంలో గదులెన్ని? లోపల ఏ విద్యాలయం ఉంది?
Play Offs లోకి ఆర్సిబీ
‘ఖర్గే చెప్పినా.. నా పోరాటం ఆగదు’
ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
తప్పక చదవండి
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement