న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ దూరదర్శన్ కిసాన్ టీవీ చానెల్ను ప్రారంభించారు. ప్రధానిగా ఏడాది పాలనను పురస్కరించుకుని మంగళవారం ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు.
కిసాన్ టీవీ చానెల్ రైతుల కోసం 24 గంటలూ పనిచేస్తుందని మోదీ చెప్పారు. వ్యవసాయం రంగంలో మెరుగైన ఫలితాలు సాధించాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని అన్నారు. ఉన్నత విద్య చదువుకున్న యువత వ్యవసాయరంగం వైపు ఆకర్షితులవుతున్నారని మోదీ పేర్కొన్నారు. యువత సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు సాధిస్తున్నారని చెప్పారు.
కిసాన్ టీవీ చానెల్ను ప్రారంభించిన మోదీ
Published Tue, May 26 2015 5:03 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement