తిరుమలలో టీడీపీ ఎమ్మెల్యేలకు చేదు అనుభవం | tdp mlas stopped in tirumala temple | Sakshi
Sakshi News home page

తిరుమలలో టీడీపీ ఎమ్మెల్యేలకు చేదు అనుభవం

Sep 26 2014 7:53 PM | Updated on Aug 10 2018 7:19 PM

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య అధికారులకు చేదు అనుభవం ఎదురైంది.

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి హోదాలో శ్రీ వేంకటేశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు చంద్రబాబు నాయుడు వెళ్లారు.

అయితే ఆ కార్యక్రమం ఆలస్యం కావడంతో ఎమ్మెల్యేలు, ఇతర అధికారులను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గంటన్నర పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్సులోనే నిలిపివేశారు. దాంతో తమను ఎంఉదకు లోనికి అనుమతించరంటూ సిబ్బందితో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు వాగ్వాదం వేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement