సాక్షి, అమరావతి : కరోనా నియంత్రణ చర్యలు, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులపై సీఎం వైఎస్.జగన్ మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, గౌతమ్రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ను సీఎం జగన్ పరిశీలించారు. ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల్లో మెడికల్ కిట్లు, వసతుల కొరత లేకుండా చూడాలన్నారు. కాగా, కరోనా పరీక్షల కోసం ఏపీ ప్రభుత్వం 1000 ర్యాపిడ్ కిట్స్ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసందే. పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో విశాఖ మెడ్టెక్ జోన్లో ఈ కిట్స్ను తయారు చేశారు. 50 నిమిషాల్లోనే ఒక టెస్టింగ్ రిపోర్ట్ వస్తుంది. ఒక్కో కిట్ ద్వారా రోజుకు 20 టెస్టులు నిర్వహించవచ్చు.
కరోనా నియంత్రణపై సీఎం జగన్ సమీక్ష
Published Wed, Apr 8 2020 1:14 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement