15 ప్రైవేట్ బస్సులు సీజ్ | 15 Private buses seized in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

15 ప్రైవేట్ బస్సులు సీజ్

Nov 11 2013 11:39 AM | Updated on Sep 2 2017 12:31 AM

ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సులపై తనిఖీలను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ శివారు పటాన్చెరువులో సోమవారం తనికీలు చేపట్టారు.

ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సులపై తనిఖీలను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ శివారు పటాన్చెరువులో సోమవారం తనికీలు చేపట్టారు. అనుమతులు, రికార్డులు సరిగా లేని పది ప్రైవేట్ బస్సులను అధికారులు సీజ్ చేశారు.

కృష్ణా జిల్లాలోనూ దాడులు నిర్వహించారు. గరికపాడు చెక్పోస్టు వద్ద ఆర్టీఏ అధికారులు ఐదు ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు. మహబూబ్నగర్ బస్సు ప్రమాద దుర్ఘటన అనంతరం ఆర్టీఏ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ బస్సులను తనిఖీలు చేసి పెద్ద సంఖ్యలో సీజ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement