ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్ర ప్రజలందరికీ సంజీవని. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. గతంలో ఉన్న 1,059 ప్రొసీజర్లను 3,257 వరకు పెంచాం. ఆగస్టు 2023 వరకు ఆరోగ్యశ్రీ కింద ₹9,193.61 కోట్లు ఖర్చు చేశాం -మంత్రి విడదల రజిని.