సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నాం - మంత్రి ధర్మాన ప్రసాదరావు | Minister Dharmana Prasada Rao About AP CM YS Jagan | Sakshi
Sakshi News home page

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నాం - మంత్రి ధర్మాన ప్రసాదరావు

Published Wed, Sep 27 2023 4:20 PM | Last Updated on Thu, Mar 21 2024 8:08 PM

రిజిస్ట్రేషన్ శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చాం. తద్వారా ఫోర్జరీలకు అవకాశం ఉండదు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నాం. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ద్వారా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందుతాయి -మంత్రి ధర్మాన ప్రసాదరావు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement