ఆగిరిపల్లి: మండలంలో ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ మృత్యుంజయరావు హెచ్చరించారు. ‘కోడ్ వేళ భూపందేరాలు?’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించగా, వారి ఆదేశాల మేరకు తహసిల్దార్ మృత్యుంజయరావు తన సిబ్బందితో కలిసి సింగన్నగూడెం సాయిబాబా గుడి ఎదురుగా ఆక్రమణలో ఉన్న రోడ్డు పోరంబోకు భూమిలో వేసిన ప్లానులు, గుడిసెలను అధికారులు ధ్వంసం చేసి, ఆ స్థలం చుట్టూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మృత్యుంజయరావు మాట్లాడుతూ ఎవరైనా ఈ భూమిని ఆక్రమించాలని చూస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈవోపీఆర్డీ శేఖర్, ఆర్ఐ నవీన్కుమార్, వీఆర్వో రజిని, పంచాయతీ కార్యదర్శి పుల్లారావు పాల్గొన్నారు.
భూ ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు
Published Thu, Mar 28 2024 12:25 AM
1/1
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement