
ఫోన్ చేయాల్సిన నంబర్: 89777 51163, 88972 29929
సాక్షి, నాగర్ర్నూల్: వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు సాగు పనులకు సన్నద్ధమవుతున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు ముమ్మరం అవుతున్నాయి. ఈ సందర్భంగా నకిలీ విత్తనాల బెడద నుంచి ఎలా తప్పించుకోవాలి.. నాణ్యమైన విత్తనాల ఎంపిక.. లాభసాటిగా ఉండే పంటలసాగు.. ఇతరత్రా సందేహాల నివృత్తి కోసం జిల్లా వ్యవసాయాధికారి చంద్రశేఖర్తో శుక్రవారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం చేపట్టనుంది. రైతులు ఫోన్ ద్వారా డీఏఓతో నేరుగా మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
నేడు డీఏఓతో ‘సాక్షి’ ఫోన్–ఇన్

ఫోన్ చేయాల్సిన నంబర్: 89777 51163, 88972 29929