ఇదిగో నా తరగతి గది.. | - | Sakshi
Sakshi News home page

ఇదిగో నా తరగతి గది..

Apr 24 2025 1:20 AM | Updated on Apr 24 2025 1:20 AM

ఇదిగో నా తరగతి గది..

ఇదిగో నా తరగతి గది..

బాన్సువాడ రూరల్‌: దేశాయిపేట్‌ జెడ్పీ హైస్కూల్‌ను బుధవారం జిల్లా ఇన్‌చార్జి డీఈవో పార్శి అశోక్‌కుమార్‌ సందర్శించారు. ఆయన స్వస్థలం సోమేశ్వర్‌ గ్రామం. ప్రస్తుతం నిజామాబాద్‌ డీఈవోగా పనిచేస్తున్నారు. కామారెడ్డి డీఈవో రాజు సెలవుపై వెళ్లడంతో ఆయన జిల్లా ఇన్‌చార్జి డీఈవో బాధ్యతలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం దేశాయిపేట్‌ హైస్కూల్‌ను సందర్శించారు. పాఠశాల ప్రాంగణంలో కలియదిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నానన్నారు. తాను చదువుకున్న పాఠశాలను చూసి ఆయన మురిసిపోయారు.

కామారెడ్డి ఇన్‌చార్జి డీఈవోగా అశోక్‌

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి డీఈవోగా బుధవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. కామారె డ్డి డీఈవో పది రోజులపాటు సెలవులో వెళ్లడంతో అశోక్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.

చదువుకున్న బడిని చూసి డీఈవో సంతోషం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement