జగిత్యాల: పిల్లల హక్కులను కాలరాస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా బాలల సంక్షేమ అధికారి భాస్కర్ అన్నారు. మహిళ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ వెల్ఫేర్ స్కూల్లో మంగళవారం బాలల దినోత్సవం నిర్వహించారు. పెద్దలతోపాటు పిల్లలకూ రాజ్యాంగం హక్కులు కల్పించిందని, హక్కులను పూర్తిస్థాయిలో వినియోగించుకున్నవారు అభివృద్ధి సాధిస్తారని పేర్కొన్నారు. బాల్య వివాహాలు, పిల్లలతో వెట్టిచాకిరీ, భిక్షాటన చేయించడం నేరమని తెలిపారు. తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లలను వేధిస్తే 1098కు ఫోన్ చేయాలన్నారు. అనంతరం విద్యార్థు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డీసీపీవో హరీశ్, సీడీపీవో వీరలక్ష్మీ, చైల్డ్లైన్ కో–ఆర్డినేటర్ శ్రావణ్ పాల్గొన్నారు.
పిల్లల హక్కులను కాలరాస్తే చర్యలు
Published Wed, Nov 15 2023 1:40 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement