ఆదిలాబాద్టౌన్: ప్రేమ జంటపై దాడిచేసి కిడ్నాప్ చేసిన కేసులో ఎనిమిది మందిని రిమాండ్కు తరలించినట్లు వన్టౌన్ ఎస్సై హబీబ్ఖాన్ తెలిపారు. నిర్మల్లోని బేస్తార్పేట్కు చెందిన కాళ్ల విజయ్ హైదరాబాద్లోని జాహ్నవి కన్వెన్షన్ హాల్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అక్కడ పనిచేసే సంయుక్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి ఆ ప్రేమ జంట ఆదిలాబాద్లోని అశోక్రోడ్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 25న సంయుక్త కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలో వారు ఉంటున్న నివాసానికి వచ్చారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పలువురు వారి వెంట రాగా ఆ ప్రేమ జంటపై దాడికి దిగారు. ఆమెను కిడ్నాప్ చేసేందుకు యత్నిస్తూ బస్సులో తీసుకెళ్లారు. ఇందులో మొత్తం 12 మంది ఉండగా 8 మందిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రిమాండ్ అయిన వారిలో అవేజ్ బేగ్, సయ్యద్ హైజా ఉద్దీన్, సోఫియాన్ ఖాన్, సోహెబ్ ఖాన్, షాదాబ్ ఖాన్, సయ్యద్ మినాజ్, అబ్దుల్ ఆసిఫ్, మహ్మద్ సైబద్లు ఉండగా, అస్లమ్, జునేద్, అఫ్సర్, షాదుల్లా పరారైనట్లు ఎస్సై పేర్కొన్నారు.
కిడ్నాప్ కేసులో 8 మంది రిమాండ్
Published Thu, Mar 28 2024 12:50 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement